తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ నటి అనసూయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను ట్విటర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘‘సర్.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించా. కానీ, ఈ ప్రొఫైల్లో తరచూ.. నా ఏఐ జనరేటెడ్ ఇమేజ్లను పోస్టు చేస్తున్నారు’’ అంటూ సజ్జనార్కు ట్యాగ్...
500 కోట్లు ఖర్చు పెట్టి ఇదా నువ్వు తీసిన సినిమా అంటూ జనాలు ఓ వైపు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విరుచుకుపడుతుంటే.. అతడు మాత్రం తాపీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రామాయణాన్ని తనకు ఇష్టమొచ్చినట్టు మార్చేసి అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు ఎక్కడో మండేలా చేసిన ఇతడు.. డైరెక్టర్ నితేష్ త్వరలో మొదలు పెట్టనున్న రామాయణం...