ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ను ఐపీఎల్ కింగ్గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు అందించిన కెప్టేన్. అలాంటి ధోనీ.. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవటం అభిమానులకు ఎంతో నిరాశ కలిగించింది. కనీసం చివరి ఓవర్ బ్యాటింగ్ చేస్తాడేమోనని అందరూ ఆశగా ఎదురు చూశారు.. కానీ ధోనీ చేయలేదు. ఇప్పుడు ధోనీ చేసిన మరో...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ట్రెండ్ పుట్టడానికి కారణమయ్యాయి. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఈ దేశపు యువత.. ఆయనపై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించగా.. ఆ వ్యాగ్యాస్త్రం కాస్తా ఇప్పుడు భారతదేశ రాజకీయ పార్టీలపై బ్రహ్మాస్త్రంగా మారింది. మమ్మల్నే వెక్కిరిస్తారా...