HomeINTERNATIONAL NEWSమడతపెట్టే(ఫోల్డబుల్) ఫోన్ : గూగుల్ మరో అద్భుతం

మడతపెట్టే(ఫోల్డబుల్) ఫోన్ : గూగుల్ మరో అద్భుతం

Published on

Latest articles

భారత్‌కు గుడ్ న్యూస్ : పుల్వామా దాడి సూత్రధారి ఔట్

పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత గడ్డపై టెర్రరిస్టు దాడులకు ప్లాన్లు వేసి అమలు...

ఈ మ్యాచ్ కూడా ఆడకపోతే ధోనీ పేరు ఔట్

ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ కింగ్‌గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు...

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...

ప్రపంచ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ రూపురేఖలను మార్చివేసే రేంజ్ లో గూగుల్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోందని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై గూగుల్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పిక్సెల్ ఫోల్డ్ పేరుతో అద్బుతమైన ఫీచర్లతో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్టు గూగుల్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ టీజర్ వీడియోను గూగుల్ రిలీజ్ చేసింది. దీనిలో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలియకపోయినా.. డిజైన్ ఎలా ఉంటుందనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. స్పెసిఫికేషన్లు మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ మార్కెట్లో పోటీ అనేదే లేకుండా టెక్నాలజీ ప్రపంచంలో నిలిచిపోయే రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఉండబోతోందనేది మాత్రం గూగుల్ ప్రతినిథులు చెప్తున్నారు.
టెన్సర్ జీ2 ప్రాసెసర్ తో 48 మెగా పిక్సెల్ కెమెరా.. 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.. ఇలా కొన్ని ఫీచర్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. కేవలం డిజైన్ తప్ప మిగతా వివరాలేవీ గూగుల్ వెల్లడించలేదు. ఇప్పటికే సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. సామ్ సంగ్ ఫోన్ ను తలదన్నే ఫీచర్లతో పిక్సెల్ ఫోల్డ్ ను మార్కెట్లోకి వదలబోతున్నారని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఫుల్ ఫీచర్స్ మరియు డిటైల్స్ ను గూగుల్ అఫీషియల్ గా వెల్లడించనుంది.

FOLLOW US

More like this

భారత్‌కు గుడ్ న్యూస్ : పుల్వామా దాడి సూత్రధారి ఔట్

పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత గడ్డపై టెర్రరిస్టు దాడులకు ప్లాన్లు వేసి అమలు...

ఈ మ్యాచ్ కూడా ఆడకపోతే ధోనీ పేరు ఔట్

ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ కింగ్‌గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు...

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...